-
గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి
నర్సాపూర్ (జి): గ్రామీణులందరికీ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు.
-
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్సెర్చ్
నర్సాపూర్ (జి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు 24/7 పనిచేస్తున్నారని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. నర్సాపూర్(జి) మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం ఉదయం కార్డన్సెర్చ్ నిర్వహించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
తరుగు పేరిట ఎమ్మెల్యే దోపిడీ
● అభివృద్ధికీ ‘ఏలేటి’ అడ్డు ● మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డిTue, Jun 16 2026 11:46 PM -
సంకల్ప్ ప్రాజెక్ట్కు రిమ్స్ ఎంపిక
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు.
Tue, Jun 16 2026 11:46 PM -
రోడ్డు ప్రమాదంలో సేల్స్మెన్కు గాయాలు
కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్ డిపో సేల్స్మెన్ చహకటి రాజేశ్వర్ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్ను బైక్పై ఎక్కించుకుని ఆసిఫాబాద్కు బయలుదేరాడు. మానిక్గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది.
Tue, Jun 16 2026 11:46 PM -
అస్మదీయులకు ఓడీ.. తస్మదీయులకు డీడీ
ఆదిలాబాద్:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి.
Tue, Jun 16 2026 11:46 PM -
‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్
Tue, Jun 16 2026 11:46 PM -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు.
Tue, Jun 16 2026 11:46 PM -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్, రామయ్య, ప్రమోద్, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు.
Tue, Jun 16 2026 11:46 PM -
సాగు భూముల కోసం పోరు
Tue, Jun 16 2026 11:46 PM -
పుట్టిన రోజునే కబళించిన మృత్యువు
Tue, Jun 16 2026 11:46 PM -
ఆరోపణలు, విమర్శనాస్త్రాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీ యం వేడెక్కింది. జిల్లాలో కొద్ది రోజులుగా బొగ్గు గ నులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
పనుల్లో వేగం పెంచాలి
భీమిని: ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో చంద్రయ్య సూచించా రు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
కేసులు పరిష్కరించాలి
చెన్నూర్: చెన్నూర్ కోర్టు పరిధిలోని పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని చెన్నూర్ మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి రవి సూచించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలటౌన్: డీఎంహెచ్వోగా డాక్టర్ న రేందర్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో నరేందర్ రా థోడ్ను వైద్యులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Tue, Jun 16 2026 11:46 PM -
ప్రజల చెంతకే పాలన!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల కష్టాలు తీరనున్నాయి. డివిజన్కో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబా టులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రణాళిక రూపొందించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
మంచిర్యాల
7
‘కడెం’కు రక్షణగా ట్రాష్ రాక్
‘కడెం’ ప్రధాన కాలువకు రక్షణగా ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం సమీపిస్తుండగా రూ.2.58కోట్లతో చేపట్టిన పనులు నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు.
Tue, Jun 16 2026 11:46 PM -
మత్తురహిత సమాజమే లక్ష్యం
కాసిపేట(బెల్లంపల్లి): సురక్షిత ప్రయాణం, మత్తురహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
Tue, Jun 16 2026 11:46 PM -
సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన
శ్రీరాంపూర్: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె ఆర్కే 7గని, ఏరియా స్టోర్స్లను సందర్శించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రిల్చర్: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై సమీక్ష
మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
రెండోరోజూ హాజరు అంతంతే..
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో విద్యార్థు ల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లే దు. రెండోరోజు మంగళవారం కారణంతో హాజరు అంతంతేగానే ఉంది. కాగా, మొదటిరోజు కంటే కాస్త పెరిగింది. మొదటిరోజు అమావాస్య కావడంతో 13శాతం హాజరు నమోదు కాగా, రెండోరోజు 24.5 శాతానికి పెరిగింది.
Tue, Jun 16 2026 11:46 PM -
భూములను ఏ‘మారు’స్తున్నారు..!
మెట్పల్లి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లు బరి తెగిస్తున్నారు. డబ్బుల కోసం నకిలీ పత్రాలు సృష్టిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు.
Tue, Jun 16 2026 11:46 PM -
నక్షతో భూ రక్ష
● భూముల లెక్కలు పక్కాగా.. ● క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం ● డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి..Tue, Jun 16 2026 11:46 PM -
మూత‘బడి’ని బతికించారు
మల్లాపూర్: కలిసికట్టుగా నడిచారు. మూతబడిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి పునర్జీవం పోశారు. మండలంలోని వెంకట్రావ్పేట ప్రాథమిక పాఠశాలను మూడేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేశారు.
Tue, Jun 16 2026 11:46 PM
-
గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలి
నర్సాపూర్ (జి): గ్రామీణులందరికీ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు.
Tue, Jun 16 2026 11:46 PM -
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్సెర్చ్
నర్సాపూర్ (జి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు 24/7 పనిచేస్తున్నారని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. నర్సాపూర్(జి) మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం ఉదయం కార్డన్సెర్చ్ నిర్వహించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
తరుగు పేరిట ఎమ్మెల్యే దోపిడీ
● అభివృద్ధికీ ‘ఏలేటి’ అడ్డు ● మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డిTue, Jun 16 2026 11:46 PM -
సంకల్ప్ ప్రాజెక్ట్కు రిమ్స్ ఎంపిక
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు.
Tue, Jun 16 2026 11:46 PM -
రోడ్డు ప్రమాదంలో సేల్స్మెన్కు గాయాలు
కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్ డిపో సేల్స్మెన్ చహకటి రాజేశ్వర్ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్ను బైక్పై ఎక్కించుకుని ఆసిఫాబాద్కు బయలుదేరాడు. మానిక్గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది.
Tue, Jun 16 2026 11:46 PM -
అస్మదీయులకు ఓడీ.. తస్మదీయులకు డీడీ
ఆదిలాబాద్:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి.
Tue, Jun 16 2026 11:46 PM -
‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్
Tue, Jun 16 2026 11:46 PM -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు.
Tue, Jun 16 2026 11:46 PM -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్, రామయ్య, ప్రమోద్, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు.
Tue, Jun 16 2026 11:46 PM -
సాగు భూముల కోసం పోరు
Tue, Jun 16 2026 11:46 PM -
పుట్టిన రోజునే కబళించిన మృత్యువు
Tue, Jun 16 2026 11:46 PM -
ఆరోపణలు, విమర్శనాస్త్రాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీ యం వేడెక్కింది. జిల్లాలో కొద్ది రోజులుగా బొగ్గు గ నులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
పనుల్లో వేగం పెంచాలి
భీమిని: ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో చంద్రయ్య సూచించా రు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
కేసులు పరిష్కరించాలి
చెన్నూర్: చెన్నూర్ కోర్టు పరిధిలోని పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని చెన్నూర్ మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి రవి సూచించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
" />
బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలటౌన్: డీఎంహెచ్వోగా డాక్టర్ న రేందర్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో నరేందర్ రా థోడ్ను వైద్యులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Tue, Jun 16 2026 11:46 PM -
ప్రజల చెంతకే పాలన!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల కష్టాలు తీరనున్నాయి. డివిజన్కో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబా టులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ప్రణాళిక రూపొందించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
మంచిర్యాల
7
‘కడెం’కు రక్షణగా ట్రాష్ రాక్
‘కడెం’ ప్రధాన కాలువకు రక్షణగా ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం సమీపిస్తుండగా రూ.2.58కోట్లతో చేపట్టిన పనులు నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు.
Tue, Jun 16 2026 11:46 PM -
మత్తురహిత సమాజమే లక్ష్యం
కాసిపేట(బెల్లంపల్లి): సురక్షిత ప్రయాణం, మత్తురహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
Tue, Jun 16 2026 11:46 PM -
సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన
శ్రీరాంపూర్: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె ఆర్కే 7గని, ఏరియా స్టోర్స్లను సందర్శించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రిల్చర్: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై సమీక్ష
మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Tue, Jun 16 2026 11:46 PM -
రెండోరోజూ హాజరు అంతంతే..
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో విద్యార్థు ల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లే దు. రెండోరోజు మంగళవారం కారణంతో హాజరు అంతంతేగానే ఉంది. కాగా, మొదటిరోజు కంటే కాస్త పెరిగింది. మొదటిరోజు అమావాస్య కావడంతో 13శాతం హాజరు నమోదు కాగా, రెండోరోజు 24.5 శాతానికి పెరిగింది.
Tue, Jun 16 2026 11:46 PM -
భూములను ఏ‘మారు’స్తున్నారు..!
మెట్పల్లి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లు బరి తెగిస్తున్నారు. డబ్బుల కోసం నకిలీ పత్రాలు సృష్టిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు.
Tue, Jun 16 2026 11:46 PM -
నక్షతో భూ రక్ష
● భూముల లెక్కలు పక్కాగా.. ● క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం ● డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి..Tue, Jun 16 2026 11:46 PM -
మూత‘బడి’ని బతికించారు
మల్లాపూర్: కలిసికట్టుగా నడిచారు. మూతబడిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి పునర్జీవం పోశారు. మండలంలోని వెంకట్రావ్పేట ప్రాథమిక పాఠశాలను మూడేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేశారు.
Tue, Jun 16 2026 11:46 PM
