

తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని మంగళవారం.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు.

అతని తల్లిదండ్రులను ఓదార్చారు.

పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.












Jun 3 2025 3:28 PM | Updated on Jun 3 2025 4:00 PM
తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్ విక్టర్ కుటుంబాన్ని మంగళవారం.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు.
అతని తల్లిదండ్రులను ఓదార్చారు.
పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.