
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్కు టీమిండియా పయనమైంది

శుక్రవారం ఉదయం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి భారత జట్టు బయలు దేరింది.

ప్రాక్టీస్ కోసం 14 రోజుల ముందే ఇంగ్లండ్కు చేరుకోనున్న గిల్ సేన

ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన బీసీసీఐ






