సంచలనాలకు మారు పేరు తమిళిసై సౌందర్ రాజన్
1961లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో జన్మించారు
చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారు
తమిళసై భర్త పేరు సౌందరరాజన్, ఈయన భారత వైద్య పరిశోధన మండలిలో సభ్యుడు
2014 నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై ఉన్నారు
2006, 2011లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, 2009, 2019లో లోక్ సభకు పోటీ చేశారు
తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా 2019 సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు
పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు ఫిబ్రవరి 2021లో స్వీకరించారు
బీజేపీ తరపున చెన్నై నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తమిళ వర్గాల సమాచారం
తెలంగాణ గవర్నర్ పదవికి 2024 మార్చి 18న రాజీనామా చేసిన తమిళిసై
తెలంగాణ గవర్నర్గా రాజ్భవన్లో మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు
తమిళిసై తండ్రి అనంతన్ మాజీ లోక్ సభ సభ్యుడు
2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా తమిళిసై బాధ్యతలు స్వీకరించారు


