నంద్యాలోని దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో వెలసిన 'శ్రీ మూల పెద్దమ్మ తల్లి దేవర' జూన్ 8న ప్రారంభమైంది.
జిల్లాలో ఈ దేవరకు ఎంతో విశిష్టత ఉంది.
11 ఏళ్ల తర్వాత ఈ జాతర జరుగుతుండటంతో భారీగా తరలివచ్చిన భక్తులు
మంచు మనోజ్ తన అర్ధాంగి భూమా మౌనికతో కలిసి పూజలు చేశారు
గుడిలోని గరుడ దీపానికి చాలా ప్రత్యేకత ఉంది.
ఆ దీపాన్ని గతంలో పలుమార్లు మోసిన భూమా శోభా నాగిరెడ్డి..


