పైన కనిపిస్తున్న అందాల రాశి పేరు సౌమ్య మీనన్.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా ఈమె చాలా ఫేమస్.
మాలీవుడ్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ 2022లో తెలుగులో మెరిసింది.
సర్కారువారి పాట సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో హీరోయిన్ కీర్తి సురేశ్ స్నేహితురాలిగా నటించింది.
టాక్సీ అనే తెలుగు చిత్రంలోనూ నటించింది.
తన వెండితెర ప్రయాణం మొదలైంది..
2018లో వచ్చిన కినవల్లి(2018) సినిమాతో!
2019లో వచ్చిన చిల్డ్రన్స్ పార్క్ అనే మూవీతో హీరోయిన్గా మారింది.
కరోనా వల్ల కొంత కెరీర్ స్లో అయింది.
కన్నడలోనూ హంటర్ ఆన్ డ్యూటీ అనే సినిమా చేసింది.
ఇదింకా విడుదల కావాల్సి ఉంది. ఏదేమైనా ఈ అందాల రాశికి ఇంకా మంచి అవకాశాలు వస్తే బాగుండంటున్నారు ఫ్యాన్స్.


