పాన్ ఇండియా ట్రెండ్కు పునాది వేసిన చిత్రం బాహుబలి విడుదలై పదేళ్లు
ఈ సందర్భంగా చిత్ర బృందం వేడుక చేసుకుంది
ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ, నాజర్, దర్శకుడు రాజమౌళి , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ పాల్గొన్నారు.
ఇది నా మాట.. నా మాటే శాసనం అంటూ ఫ్లకార్డుతో రమ్యకృష్ణ కనిపించారు
రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ని ఒకే సినిమాగా అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నారు.


