గోదారి ఆరాధన | worship of Godavari pushker | Sakshi
Sakshi News home page

గోదారి ఆరాధన

Aug 9 2016 9:09 PM | Updated on Mar 21 2024 7:06 PM

worship of Godavari pushker1
1/5

గోదావరి పులకిస్తోంది. మరో రెండు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుష్కరస్నానంతో పాటు శ్రీసీతారాముల దర్శన భాగ్యం కలుగుతుండటంతో భక్తులు పరవశులవుతున్నారు. పదో రోజు మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అర్చకులు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు. – భద్రాచలం

worship of Godavari pushker2
2/5

గోదావరి పులకిస్తోంది. మరో రెండు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుష్కరస్నానంతో పాటు శ్రీసీతారాముల దర్శన భాగ్యం కలుగుతుండటంతో భక్తులు పరవశులవుతున్నారు. పదో రోజు మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అర్చకులు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు.                                             – భద్రాచలం

worship of Godavari pushker3
3/5

గోదావరి పులకిస్తోంది. మరో రెండు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుష్కరస్నానంతో పాటు శ్రీసీతారాముల దర్శన భాగ్యం కలుగుతుండటంతో భక్తులు పరవశులవుతున్నారు. పదో రోజు మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అర్చకులు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు.                                             – భద్రాచలం

worship of Godavari pushker4
4/5

గోదావరి పులకిస్తోంది. మరో రెండు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుష్కరస్నానంతో పాటు శ్రీసీతారాముల దర్శన భాగ్యం కలుగుతుండటంతో భక్తులు పరవశులవుతున్నారు. పదో రోజు మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అర్చకులు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు.                                             – భద్రాచలం

worship of Godavari pushker5
5/5

గోదావరి పులకిస్తోంది. మరో రెండు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుష్కరస్నానంతో పాటు శ్రీసీతారాముల దర్శన భాగ్యం కలుగుతుండటంతో భక్తులు పరవశులవుతున్నారు. పదో రోజు మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అర్చకులు సాయంత్రం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు.                                             – భద్రాచలం

Advertisement

పోల్

Advertisement