FDCI, రిలయన్స్ ఈవెంట్లో మెరిసిన తమన్నా
FDCI, రిలయన్స్ బ్రాండ్స్ సంయుక్త సహకారంతో హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025ప్రారంభం
ఢిల్లీలో బుధవారం రాత్రి ఈ ఈవెంట్ను రాహుల్ మిశ్రా ప్రారంభించారు.
రాహుల్ మిశ్రా లెహంగాలో తమన్నా భాటియా మెరిసింది.
హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 జూలై 30 వరకు కొనసాగుతుంది.
ఇండియాలో అద్భుతమైన పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అనేక పురాతన , ఆధునిక డిజైన్లనుప్రదర్శించనున్నారు.
జూలై 30న గ్రాండ్ ముగింపులో ప్రముఖ డిజైనర్ జెజె వలయ సందడి చేయనున్నారు.


