
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు

అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉత్సవమూర్తిని గాజులతో అలంకరించారు

ప్రతి ఏటా కార్తీక మాసం రెండో రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తారు

అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉత్సవమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రెండు లక్షల గాజులతో అలంకరించారు
















