15 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత | vigilance officers caught to 15 bags of ration at Kapileswarapuram | Sakshi
Sakshi News home page

15 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

Aug 12 2015 7:31 PM | Updated on Sep 3 2017 7:19 AM

కపిలేశ్వరపురం మండల కేంద్రంలో ఓ ఆటో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి(కపిలేశ్వరపురం): కపిలేశ్వరపురం మండల కేంద్రంలో ఓ ఆటో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో 15 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. అధికారులు ఆటోను సీజ్‌ను స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement