ఎస్ఐ మృతి.. ఇసుక మాఫియాపై అనుమానం! | sand mafia may be behind si ramesh death, says minister nayini | Sakshi
Sakshi News home page

ఎస్ఐ మృతి.. ఇసుక మాఫియాపై అనుమానం!

Sep 17 2015 1:34 PM | Updated on Oct 20 2018 5:03 PM

ఎస్ఐ మృతి.. ఇసుక మాఫియాపై అనుమానం! - Sakshi

ఎస్ఐ మృతి.. ఇసుక మాఫియాపై అనుమానం!

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మృతి వెనక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనన్న అనుమానాలు ఉన్నాయని, ఈ కారణంగానే తాము విచారణకు ఆదేశించామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు నాయిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement