'పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న మోదీ' | Rahul Gandhi accuses Modi of working for a few industrialists | Sakshi
Sakshi News home page

'పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న మోదీ'

Oct 9 2014 3:59 PM | Updated on Sep 2 2017 2:35 PM

'పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న మోదీ'

'పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న మోదీ'

కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఫిరోజ్పూర్ జిక్రా, (హర్యానా): కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కొన్ని అమెరికా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఔషధ ధరలపై నియంత్రణ ఎత్తివేశారని తెలిపారు. ఫలితంగా కేన్సర్ ఔషధం ధర రూ. 8 వేల నుంచి లక్షరూపాయలకు పెరిగిపోయిందని అన్నారు.

అమెరికా పర్యటనకు వెళ్లేముందు నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. మధుమేహం ఔషధం ధర కూడా పెరిగిందన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తల కోసమే దేశాన్ని నడిపే పరిస్థితి వస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement