జూన్ 1కల్లా కొత్త లోక్సభ : సీఈసీ సంపత్ | Lok Sabha to be constituted by 1st June: Election Commissioner V S Sampath | Sakshi
Sakshi News home page

జూన్ 1కల్లా కొత్త లోక్సభ : సీఈసీ సంపత్

Dec 14 2013 1:11 PM | Updated on Aug 29 2018 8:54 PM

జూన్ 1వ తేదీకల్లా కొత్త లోక్సభ కొలువు తీరనుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ తెలిపారు.

వాషింగ్టన్ : జూన్ 1వ తేదీకల్లా కొత్త లోక్సభ కొలువు తీరనుందని  కేంద్ర ప్రధాన ఎన్నికల  కమిషనర్ వీఎస్ సంపత్ తెలిపారు. అయిదు లేదా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మార్చి మధ్యంతరంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. తొలి విడత పోలింగ్కు ఆరు వారాల ముందు నుంచే ఎన్నికల షెడ్యూల్ మొదలవుతుందని సంపత్  తెలిపారు. మొదటి విడత పోలింగ్కు  మూడు వారాల ముందు నోటిఫికేషన్ విడుదల అవుతుందని సంపత్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement