ఒడిసా డీజీపీ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీచేశారు. మల్కన్గిరి జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్ తర్వాతైనా.. మావోయిస్టులు ఒడిసాలో అడుగు పెట్టకూడదన్న విషయం తెలుసుకోవాలన్నారు. ''ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మావోయిస్టులకు ఇదే నా హెచ్చరిక. వాళ్లు ఒడిసాలో అడుగుపెడితే, ఈ 13 మందికి పట్టిన గతే వాళ్లకూ పడుతుంది'' అని డీజీపీ ప్రకాష్ మిశ్రా తీవ్రస్వరంతో హెచ్చరించారు.
ఎన్కౌంటర్ అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు మల్కన్గిరి వెళ్లే ముందు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులపై ఒడిసా పోలీసులు ఉక్కుపాదం మోపుతారని ఆయన తెలిపారు. ఆయనతో పాటు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) అభయ్, ఐజీపీ (ఆపరేషన్స్) ప్రియదర్శి, సీనియర్ పోలీసు అధికారులు, మావోయిస్టుల అణచివేత ఆపరేషన్లలో నిమగ్నమైన ఇతర అధికారులు మల్కన్గిరి వెళ్లారు.
ఒడిసాలో అడుగు పెట్టొద్దు.. మావోయిస్టులకు డీజీపీ హెచ్చరిక
Published Sat, Sep 14 2013 7:36 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement