'ర్యాగింగ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు' | criminal cases to be filed against who raging in svu | Sakshi
Sakshi News home page

'ర్యాగింగ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు'

Aug 17 2015 2:41 PM | Updated on Aug 16 2018 4:36 PM

'ర్యాగింగ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు' - Sakshi

'ర్యాగింగ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు'

ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతంపై వర్సిటీ, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతంపై వర్సిటీ, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలోని డీ బ్లాక్ను అధికారులు సందర్శించారు.  ఎస్వీయూలో ర్యాగింగ్ జరిగిన విషయం వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య చెప్పారు.

ఎస్వీయూలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడినట్టు గుర్తించామని, ర్యాగింగ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ చేయడానికి ఏడుగురితో కమిటీ వేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement