వరి పంటకు నీరు ఇవ్వలేం | Can not give water for paddy crop | Sakshi
Sakshi News home page

వరి పంటకు నీరు ఇవ్వలేం

Aug 10 2015 5:18 PM | Updated on Sep 3 2017 7:10 AM

తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

కర్నూలు: తుంగభద్ర దిగువ కాల్వ కింద వరిపంటకు సాగు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సోమవారం కర్నూలులో వ్యవసాయ, సాగునీటి అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలిపారు.

దిగువ కాల్వ కింద కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని రైతులకు అధికారులు తెలిపారు. వరిపంటకు నీరు విడదల చేసేందుకు ప్రాజెక్టులో నీరు లేదని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement