ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య | women commit suicide with her two children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Jul 8 2017 2:07 PM | Updated on Sep 5 2017 3:34 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది.

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలోని టేకులపల్లి మండలం కోయగూడెంలో శనివారం వెలుగుచూసింది.
 
గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement