డెంగ్యూతో యువతి మృతి | Woman dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో యువతి మృతి

Jan 21 2016 5:26 PM | Updated on Sep 3 2017 4:03 PM

గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న యువతి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది.

లింగంపేట (నిజామాబాద్) : గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న యువతి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ లింగంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మంజుల(20) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement