చితకబాది చంపేశారు! | Villagers killed a man | Sakshi
Sakshi News home page

చితకబాది చంపేశారు!

Oct 6 2014 10:27 AM | Updated on Jul 30 2018 8:29 PM

బిక్నూరు మండలం దుర్గిలో ఓ దారుణం జరిగిపోయింది.

నిజామాబాద్: బిక్నూరు మండలం దుర్గిలో ఓ దారుణం జరిగిపోయింది. దొంగ అనే నెపంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాది చంపేశారు. షేక్ సలీం అనే వ్యక్తిని దొంగ అనే నెపంతో గ్రామస్తులు అతనిపై దాడి చేశారు.

చితకబాదడంతో అతను మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement