నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం | V Hanumantha Rao Visitation To Nerella Dalits | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం

Aug 10 2017 4:52 PM | Updated on Sep 19 2019 8:28 PM

నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం - Sakshi

నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం

నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.

వేములవాడ: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేదాకా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడలోని మనోహర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల ఘటన బాధితులను గురువారం ఆయన పరామర్శించారు.

వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులను పోలీసులు ఇష్టారీతిన చిత్రహింసలు పెట్టారని తెలిపారు. సిరిసిల్లా జిల్లాలో  ఇసుక మాఫియా కొనసాగుతోందని వీహెచ్‌ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement