చెరువులో మృతదేహం లభ్యం | Unidentified dead body found in Pond | Sakshi
Sakshi News home page

చెరువులో మృతదేహం లభ్యం

Aug 16 2015 11:48 AM | Updated on Sep 17 2018 8:02 PM

ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు.

నర్సింహుల పేట (వరంగల్) : ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి చెరువులో పడేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సింహుల పేటలో ఆదివారం వెలుగు చూసింది. మండలంలోని కుమరికుంట్ల గ్రామ శివారులోని చెరువులో ఓ వ్యక్తి(40)ని దుండగులు హత్య చేసి పడేశారు.

ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా మృతుడి వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement