గాంధీభవన్లో ఘనంగా ఉగాది వేడుకలు | Ugadi celebrations in gandhi bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్లో ఘనంగా ఉగాది వేడుకలు

Mar 21 2015 1:07 PM | Updated on Sep 2 2017 11:11 PM

గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శనివారం ఘనం జరిగాయి.

హైదరాబాద్ : గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శనివారం ఘనం జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీఎస్తోపాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవహారాల్లో స్తబ్దత ఉంటుందన్నారు. అలాగే ప్రతిపక్షాలు స్థిరత్వాన్ని కోల్పోతాయని తెలిపారు. రాజకీయ లోపాలు ఉంటాయని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చిరుకూరి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement