లోయలో పడ్డ బొలెరో.. ఇద్దరు మృతి | two died in Road Accident At Jayashankar District | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బొలెరో.. ఇద్దరు మృతి

May 2 2017 10:09 AM | Updated on Aug 30 2018 4:10 PM

బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరు మృతి చెందారు.

చర‍్ల (ఖమ‍్మం): జయశంకర్ జిల్లా వాజేడు మండలం లొట్టిపిట్టలగండివద్ద మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరికొందరు గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను పేరూరు ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement