ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదర బస్తీలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది.
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని మేదర బస్తీలో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి చెందారు. తల్లితో సహా ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.