బస్సు ఢీకొని వ్యక్తి మృతి | The rtc bus hit the person | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Dec 28 2015 2:06 PM | Updated on Sep 3 2017 2:42 PM

వరంగల్ పట్ణణంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వరంగల్ పట్ణణంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రామ్‌కుమార్, వంశీ బైక్‌పై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. రామ్‌కుమార్ తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వంశీని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement