కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు | The car hit a person | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Oct 18 2015 6:10 PM | Updated on Apr 3 2019 7:53 PM

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లి తండా వద్ద ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లి తండా వద్ద ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మేకవనంపల్లి గ్రామానికి చెందిన కోటపల్లి రమేష్, ప్రశాంత్‌లు బైక్‌పై సదాశివపేటకు వెళ్తుండగా, తండా సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా, అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement