యువకుడి దారుణ హత్య | The brutal murder of the young man | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Apr 6 2016 8:26 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం స్టేజ్‌వద్ద ఓ యువకుడి దారుణ హత్య జరిగింది.

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం స్టేజ్‌వద్ద ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చిన అనంతరం మృతదేహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పాక్షికంగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన శ్రీనివాస్(25)గా గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement