పాముకాటుతో సింగరేణి కార్మికుని మృతి | singareni employee died due to snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో సింగరేణి కార్మికుని మృతి

Oct 13 2015 12:12 PM | Updated on Oct 22 2018 2:22 PM

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు పాముకాటుతో మృతి చెందాడు.

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు పాముకాటుతో మృతి చెందాడు. ఇంట్లో నిద్రపోతున్న రామచంద్ర((50)ను నాగుపాము కాటేసింది. కుటుంబసభ్యులు రామచంద్రను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement