రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం | Ranga Reddy District kisaralo daranam | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా కీసరలో దారణం

Dec 27 2014 10:11 PM | Updated on Jul 23 2018 9:11 PM

కీసరలో దారణం చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా:  కీసరలో దారణం చోటుచేసుకుంది. సాయి అనే యువకుడు తన భార్య హేమలతకు లింగనిర్ధారణ పరీక్ష చేయించాడు.ఆమెకు ఆడశిశువని తేలడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారిసున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement