ఖరీఫ్ కు 9 గంటల విద్యుత్తు | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ కు 9 గంటల విద్యుత్తు

Published Sat, Feb 14 2015 4:44 PM

pocharam visits in nizamabad

 కామారెడ్డి: వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి వ్యవసాయ రంగానికి రోజుకు 9 గంటల విద్యుత్తు ఇస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు.

అక్కడ జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement