వేములవాడలో ప్రధాని సోదరుడు 

Pm Brother In Vemulawada - Sakshi

  నేడు రాజన్న దర్శనం 

వేములవాడ: భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకున్నారు. ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు రాజన్నను దర్శించుకోనున్నారు. ప్రహ్లాద్‌ మోదీకి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాపరామకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top