'టీ పార్లమెంటరీ కార్యదర్శుల' పై హైకోర్టులో పిల్ | PIL in high court on parlimentary secretary posts | Sakshi
Sakshi News home page

'టీ పార్లమెంటరీ కార్యదర్శుల' పై హైకోర్టులో పిల్

Apr 28 2015 5:49 PM | Updated on Aug 31 2018 8:24 PM

శాసనసభ ఆమోదంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

శాసనసభ ఆమోదంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. మార్చి 25న తెలంగాణ శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు ప్రత్యామ్నయంగానే పార్లమెంటరీ కార్యదర్శి పదవులను తెరపైకి తెచ్చారిని అప్పట్లో విపక్షాలన్నీ విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement