జమ్మికుంటలో పీడీఎస్‌యూ ర్యాలీ | PDSU rally in Jammikunta | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో పీడీఎస్‌యూ ర్యాలీ

Dec 12 2015 1:05 PM | Updated on Sep 3 2017 1:53 PM

ఫీజు రీఇంబర్స్ మెంట్ పై కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు.

ఫీజు రీఇంబర్స్ మెంట్ పై కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, స్కాలర్ షిప్ బకాయిలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement