ఆటో బోల్తాపడి ఒకరి మృతి | one died in auto slipped incident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తాపడి ఒకరి మృతి

Jul 28 2015 8:22 AM | Updated on Mar 9 2019 4:28 PM

అతివేగం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.

చివ్వెంల: అతివేగం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం ఒట్టిగంపాడు శివారులో మంగళవారం ఉదయం ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. మృతుడ్ని గోగుల భిక్షంగా గుర్తించారు. శ్యామలా, కర్రి వీరయ్య, పెద్దిరెడ్డి గాయపడ్డారు. ఆటో అతి వేగంగా నడపడంతోనే అదుపుతప్పి ప్రమదం జరిగిందని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement