‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’

No Controversy on Ayyappa Mala Said Mahesh Bhagwat - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: పోలీస్‌ విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్‌ నిబంధనల మేరకు  ఉద్యోగులు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్‌ నుంచి వచ్చిన ఉత్తర్వులను మాత్రమే తాము అమలు చేస్తున్నామ ని రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. కేవలం అయ్యప్ప భక్తుల విషయంలో తాజాగా ఏ నిర్ణయం తీసుకోలేదని, అయితే ఈ విషయంపై కొందరు రాచకొండ పోలీస్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలు నమ్మ రాదని, తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని సీపీ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top