ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో 24న ధర్నా | NMU will strike on april 24 | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో 24న ధర్నా

Apr 19 2015 12:41 AM | Updated on Sep 3 2017 12:28 AM

ఆర్టీసీ కార్మికుల వేతన సవరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న ఆర్టీసీ బస్‌భవన్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్టు ఎన్‌ఎంయూ తెలంగాణ శాఖ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ సిటీ: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న ఆర్టీసీ బస్‌భవన్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్టు ఎన్‌ఎంయూ తెలంగాణ శాఖ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. వేతన సరవణ కమిటీ గడువు పూర్తయి 24 మాసాలు గడుస్తున్నా ఇప్పటికీ యాజమాన్యం స్పందించకపోవటం సరికాదని విమర్శించారు.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తగ్గట్టుగా వేతన సవరణ జరగకపోవటంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement