గవర్నర్‌ హోలీ శుభాకాంక్షలు

Narasimhan Holi Wishes To Telugu People - Sakshi

హోలీని ఆనందంగా జరుపుకోవాలి

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు ప్రజలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ సమగ్రతకు చిహ్నమని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top