సిరిసిల్ల టౌన్: సిరిసిల్లలో మంగళవారం నవవధువు లక్ష్మి(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. భర్త, అత్తింటివారే లక్ష్మిని హత్యచేశారని బుధవారం బంధువులు ఆరోపించారు. ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టమ్ గది వద్ద ఆందోళకు దిగారు. వివరాలు బంధువుల కథనం మేరకు... పట్టణంలోని సాయినగర్కు చెందిన శాగల తిరుపతి మున్సిపల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆరు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పోచానిపల్లికి చెందిన లక్ష్మితో వివాహం అయింది.
పెళ్లి సమయంలో లక్ష్మి తల్లిదండ్రులు నాలుగు తులాల బంగారం, 20 తులాల వెండి ఇచ్చారు. కామారెడ్డిలోని సగం ఇల్లును ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లయిన తర్వాత అవసరానికి రూ.50 వేలతో పాటు బైక్ను కొనిచ్చారు. తరుచూ..తిరుపతి తమ కుటుంబ సభ్యులతో కలిసి డబ్బులకోసం లక్ష్మిని వేధించాడు. ఈవిషయంలో గతంలో కొంత డబ్బు ఇచ్చి కలిసి ఉండాలని కోరినట్లు బంధువులు తెలిపారు. అయినా తిరుపతిలో మార్పు రాలేదు. మంగళవారం తిరుపతి డ్యూటీకి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో ఫ్యానుకు చున్నితో లక్ష్మి ఉరేసుకుంది అసత్యమని, భర్తే చంపి ఫ్యానుకు ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని బంధువులు ఆరోపించారు.
పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం
మంగళవారం రాత్రి పోలీస్స్టేషన్లో కేసును నమోదు చేయడానికి వెళ్లిన లక్ష్మి బంధువుల పట్ల పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరించారని ఆరోపించారు. స్టేషన్లోని ఓ పోలీస్ అధికారి నిందితుడు తిరుపతికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. హత్య కేసును నమోదు చేయాలని తాము కోరగా సదరు అధికారి ఆత్మహత్యగా ఫిర్యాదు చేయమని కోరినట్లు తెలిపారు. చివరకు సీఐ విజయ్కుమార్ కలగజేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు వెల్లడించారు.
డీఎస్పీ దామెర నర్సయ్య చొరవ చూపి లక్ష్మి మృతిచెందిన ఇంటిని పరిశీలించారు. మృతురాలి బంధువులు, పెద్దమనుషులను జరిగిన సంఘటనపై తహశీల్దార్ మన్నె ప్రభాకర్ ముందు పూర్వాపరాలు తెలుసుకున్నారు.దోషులను పట్టుకుని శిక్షపడేలా చేస్తామని పోలీసులు ఎవరికీ అతీతులు కాదని లక్ష్మి బంధువులకు నచ్చజెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు.
ఆత్మహత్య కాదు.. హత్యే..
Published Thu, Nov 13 2014 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement