కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్రారోపణలు | motkupalli narasimhulu allegations on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్రారోపణలు

Nov 14 2014 9:27 PM | Updated on Aug 14 2018 10:51 AM

కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్రారోపణలు - Sakshi

కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్రారోపణలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రారోపణలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రారోపణలు చేశారు. తమను చంపిచేందుకు కేసీఆర్ పథకం వేస్తున్నట్టు సమాచారం అందుతోందని ఆరోపించారు. ఇందులోభాగంగా తమ గన్మెన్లను తొలగించారని అన్నారు.

అధికారంలో లేనప్పుడు కేసీఆర్ ఎందుకు గన్మెన్లను పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తున్నారనే టీడీపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయించారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement