'ఆంధ్రజ్యోతి పేపర్ మమ్మల్ని కించపరిచింది' | mlcs takes on andhrajyothy paper | Sakshi
Sakshi News home page

'ఆంధ్రజ్యోతి పేపర్ మమ్మల్ని కించపరిచింది'

Nov 15 2014 1:26 PM | Updated on Aug 18 2018 4:06 PM

ఆంధ్రజ్యోతి దినపత్రిక తమను కించపరిచిందని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భానుప్రసాద్ ఆరోపించారు.

హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రిక తమను కించపరిచిందని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భానుప్రసాద్ ఆరోపించారు. అమరులకు అన్యాయం చేస్తూ తమ జీతాలు పెంచారంటా తప్పుడు వార్త ప్రచురించిందని వారు శనివారమిక్కడ అన్నారు. ఎమ్మెల్సీలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. కాగా తనకు నోటీసు అందిన తర్వాత పరిశీస్తానని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement