సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం | Minister Rajinder comments | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం

Sep 8 2016 5:12 AM | Updated on Aug 14 2018 10:59 AM

సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం - Sakshi

సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం

తాను ఏ జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు.

- నేను ఏ జిల్లాకు బాధ్యుడ్ని అవుతానో తెలియదు
- మంత్రి ఈటల రాజేందర్

హన్మకొండ: తన ప్రాంతం వరంగల్ జిల్లాలో కలిసినా.. తాను ఈ ప్రాంతానికి వస్తానని... కాదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హన్మకొండలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాను ఏ జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. 17 మంది మంత్రులుంటే 27 జిల్లాలు అవుతున్నాయని, ఈ క్రమంలో ఎవరికి ఏయే జిల్లాలు కేటాయిస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.  కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement