మంగమ్మ@111 | Mangamma @ 111 | Sakshi
Sakshi News home page

శతాధిక వృద్ధురాలు మంగమ్మ మృతి

May 21 2018 9:50 AM | Updated on Oct 16 2018 3:15 PM

Mangamma @ 111 - Sakshi

మంగమ్మ (ఫైల్‌)

తూప్రాన్‌ మెదక్‌ : బ్రాహ్మణపల్లికి చెందిన వంటేరు మంగమ్మ(111) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 111 ఏళ్లు వచ్చినా మంగమ్మ తనపనులు తానే చేసుకునేదని, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వచ్చేదని స్థానికులు తెలిపారు 

Advertisement
 
Advertisement
Advertisement