ఖమ్మంలో కేరళ ఐజీపీ  | Kerala IGP Laxman Nayak, Who Visited the Bhagyanagar Tanda | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్‌ తండా సందర్శన 

Jun 30 2019 2:50 PM | Updated on Jun 30 2019 2:53 PM

Kerala IGP Laxman Nayak, Who Visited the Bhagyanagar Tanda - Sakshi

లక్ష్మణ్‌నాయక్‌ను సన్మానిస్తున్న దృశ్యం

కారేపల్లి: కేరళ రాష్ట్ర ఐజీపీ గుగులోతు లక్ష్మణ్‌నాయక్‌ శనివారం కారేపల్లి మండలంలోని భాగ్యనగర్‌తండా గ్రామాన్ని సందర్శించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చాంప్లాతండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్‌ మాట్లాడుతూ నేటి యువత బంజార సంస్కృతి సంప్రదాయాలను అవలంబిస్తూ పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌నాయక్‌ను ఘనంగా సన్మానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement