ప్రగతిభవన్‌ సిబ్బందిలో ఐదుగురికి కరోనా! | KCR Office Pragathi Bhavan Staff Tested Corona Positive | Sakshi
Sakshi News home page

ప్రగతిభవన్‌ సిబ్బందిలో ఐదుగురికి కరోనా!

Jul 3 2020 3:45 AM | Updated on Jul 3 2020 9:20 AM

KCR Office Pragathi Bhavan Staff Tested Corona Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ప్రభుత్వవర్గాల్లో కలకలం రేగింది. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజేషన్‌ పనులు చేపట్టారు. గత నాలుగు రోజులుగా సీఎం గజ్వేల్‌లోని ఆయన నివాసగృహంలో ఉంటున్నారు. అయితే, ప్రగతిభవన్‌ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement