ములుగులో సీఎం కేసీఆర్‌  | KCR Condolence To TRS Youth Leader | Sakshi
Sakshi News home page

Jul 9 2018 2:27 AM | Updated on Aug 15 2018 9:10 PM

KCR Condolence To TRS Youth Leader - Sakshi

ములుగులో వజ్రమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌

ములుగు (గజ్వేల్‌): మండల టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగ అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి తల్లి వజ్రమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హాజరయ్యారు. పది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని సీఎం పరామర్శించారు.  అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితుడు, ఎర్రవల్లి ఫాంహౌస్‌ ఇన్‌చార్జి, వంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ జహంగీర్‌ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement