16న హైదరాబాద్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు రౌహనీ

Iranian President Hassan Rouhani to visit Hyderabad Mecca Masjid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ మొట్టమొదటిసారి భారత్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత మక్కా మసీదును సందర్శించనున్నారు. ఫిబ్రవరి 16న మక్కా మసీదులో జరిగే నమాజ్‌–ఇ–జుమ్మా సామూహిక ప్రార్థనల్లో రౌహనీ పాల్గొంటారని మసీదు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్‌ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రౌహనీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top