మురుగు పారేదెలా..

how drainage water flows - Sakshi

మంచిర్యాలటౌన్‌ : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్‌లో డ్రెయినేజీలు పూర్తిగా చెత్తతో నిండిపోయాయి. దీంతో మురు గు నీరు సరిగ్గా పారడం లేదు. ఒకే చోట నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం ఇక్కడ చెత్తకుప్పగా తయారు కావడం వల్ల వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని డ్రెయినేజీలో చెత్తా చెదారాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top