ట్రాక్టర్ బోల్తా, రైతు మృతి | former died in tractor slip incident in nizamabad district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా, రైతు మృతి

Jan 20 2015 8:35 PM | Updated on Sep 2 2017 7:59 PM

ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో కోసిన పసుపు పంటను రైతు మెంటి సాయన్న(38) కళ్లం దగ్గరకు తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో రైతు మెంటి సాయన్న మృతిచెందాడు. రైతు సాయన్నకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement