కార్మికుల నిరాహార దీక్ష | fasting of labour | Sakshi
Sakshi News home page

కార్మికుల నిరాహార దీక్ష

Jan 15 2015 5:26 PM | Updated on Sep 2 2017 7:46 PM

ఆదిలాబాద్: కాగజ్ నగర్ లో గతంలో మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లును తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరాహారదీక్ష చేపట్టారు.

ఆదిలాబాద్: కాగజ్ నగర్ లో గతంలో మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లును తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరాహారదీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా కుటుంబ సభ్యులూ దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు మద్దతిస్తూ స్థానిక ఎమ్మెల్యే కోనేరప్ప కూడా దీక్ష చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement